కరోనా మహామ్మారి విజృభిస్తున్న వేళ 29.03.2020 తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అనాధలకు, నిరాశ్రయులకు, మున్సిపల్ సిబ్బందికి మజ్జిగ పంపిణి చేయడానికి కరీంనగర్ లోని *సన్నత్ సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ మరియు SRR హెల్పింగ్ హాండ్స్* వారు ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 200 మందికి పైగా మజ్జిగ పంపిన చేసారు.
ఇలాంటి కార్యక్రమాలు కర్ఫ్యూ వున్నన్ని రోజులు నిరవధికంగా నిర్వహిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.
29.03.2020 కార్యక్రమంలో సురభి శ్రీధర్, వెంకట్, సంతోష్, అభినవ్ లు పాల్గొన్నారు.