05.04.2020 ఆదివారం
మనం చేస్తున్న కార్యక్రమాల్ని చూసి ఐత శంకర్ లింగం (పాతబజార్) మరియు వారి కుటుంబ సభ్యులు నేడు మరియు రేపటి కార్యక్రమాల కోసం 6000/- లు ఇవ్వటం జరిగింది
నేడు వారి పేరు మీద 300 మంది –కూలీలకు,అనాధాలకు, అభాగ్యులకు గీతా భవన్ చౌరస్తా,బస్ స్టాండ్,వాల్ మార్ట్,హౌసింగ్ బోర్డ్, బొమ్మకల్ ఏరియా మరియు రోడ్డుసైడ్ ఉన్నా ఆకలితో ఎదురుచూస్తున్న వారికి అందించటం జరిగింది.
మన సభ్యులు ఈరోజు కూడా తగు జాగ్రతలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నేటి మన సభ్యులు:
వెంకటరమణ,సందీప్ రెడ్డి,అభినవ్,శ్రీనివాస్,నవీన్,శ్రీనాథ్ గారు పాల్గొన్నారు.